కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోజికోడ్ విమాన ప్రమాద ఘటన ఎంతగానో కలచి వేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని మహేశ్ ట్వీట్ చేశారు.
Deeply saddened by the news of #KozhikodeAirCrash. My condolences to all the families and friends of those who lost their lives in the unfortunate incident. Prayers for a speedy recovery of all those injured. 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2020



