మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినీ కార్మికుల కోసం టాలీవుడ్ ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు తనవంతు సాయంగా కథానాయిక కాజల్ అగర్వాల్ 2 లక్షల విరాళం ప్రకటించారు.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ సి సి సి కి గురువారం నాడు ఆర్టిజిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు.