రైల్వే ప్లాట్ ఫార్మ్ టూ బాలీవుడ్

0
744

జీవితం ఎప్పుడు ఎలాంటి దశలోకి తీరుగుతుందో ఎవరు చెప్పలేరు. రీసెంట్ గా రైల్వే ప్లాట్ ఫార్మ్ పై ఓ మధ్య వయస్కురాలు పాడిన పాట బాలీవుడ్ ని ఆకర్షించిన విషయం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఫేమస్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేషమ్మియా ఆమెకు తన నెక్స్ట్ సినిమాలో సాంగ్ లో పాడే అవకాశాన్ని కూడా ఇప్పించాడు.

రీసెంట్ గా కోల్ కతా రైల్వే ప్లాట్ ఫార్మ్ పై రను మండల్ అనే మహిళ ఏక్ ప్యార్ గా నగ్మా హై అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో చూస్తుండగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి బాలీవుడ్ స్టార్స్ ని మెప్పించింది. సూపర్ స్టార్ సింగర్ షోలో అడుగుపెట్టి మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ ను రను మెప్పించింది. ఆ తరువాత ఆమె పాడిన పాటను హిమేష్ మళ్ళీ రికార్డింగ్ థియేటర్ లో పాడించాడు. అదే విధంగా నెక్స్ట్ సినిమా హ్యాపీ, హార్డీ అండ్ హీర్ సినిమాలో కూడా హిమేష్ పాటను పాడించనున్నట్లు చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here