గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కృష్ణుడు.

0
436
Actor Krishnudu

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా సంతోష్ కుమార్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో కృష్ణుడు. ఈ ఛాలెంజ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ సందర్భంగా.., నటులు.. అజేయ్, హీరో తనీష్, వినాయకుడు హీరోయిన్ సోనియా కు ఛాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here