కరోనా పై పోరాటానికి సినిమా పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందిస్తుండగా, నేడు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనావత్, తన దయార్ద్ర హృదయంతో రూ.10 లక్షలు విరాళం గా ప్రకటించారు.
అందులో రూ.5 లక్షలు, ప్రస్తుతం తాను నటిస్తున్న ‘తలైవి’ సినిమాకు పనిచేస్తున్న వర్కర్లకు, అలానే మరొక రూ.5 లక్షలు (FEFSI) సౌత్ ఇండియన్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు అందచేయనున్నారు కంగనా……!!