సంస్కృతిరత్న డా కె.ధర్మారావు అధ్యక్షతన ఫాస్ ఫిల్మ్ సొసైటీ, ఫాస్ దాసరి 2019 ఫిల్మ్, టీవీ కళాసేవ సిల్వర్ పీకాక్ అవార్డులను ఏప్రిల్ 28న విక్రమ్ హాల్, రాజమండ్రీ (1856 లో నిర్మించబడిన చారిత్రాత్మక నగరం, పుష్కరాలకి వేదిక) నందు ప్రదానం చేశారు. ముక్కామల మహాక్షేత్రం, ప్రపంచవాసవి పీఠం పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారి ఆశీస్సులతో, రాజమండ్రి నగర మేయర్ గౌరవనీయులు శ్రీమతి పంతం రజనిశేషసాయి గారి సమక్షంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
http://industryhit.com/t/2019/05/faas-dasari-2019-awards-pics/