తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు కేసీఆర్ గారిని కలిసిన “మనం సైతం” కాదంబరి కిరణ్

0
265

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు కేసీఆర్ గారిని “మనం సైతం” కాదంబరి కిరణ్ మర్యాద పూర్వకంగా ప్రగతి భవన్ లో కలిశారు. డిసెంబర్ 8వ తేదీన జరగనున్న తమ కుమార్తె వివాహ మహోత్సవానికి రావలసిందిగా శ్రీ కెసిఆర్ గారిని ఆహ్వానిస్తూ, శుభలేఖను అందించారు.

ఈ సందర్భంగా “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను శ్రీ కెసిఆర్ గారికి వివరించి, వారి ఆశీస్సులను పొందటం జరిగింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here