‘నిను చూసి ఎన్నెలంత అలిగెల్లి పోదా ఇల్లా…’ ‘కణం’ చిత్రంలోని మొదటి సింగిల్‌ ‘సంజాలి’ విడుదల

0
362

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కణం’. ఈ చిత్రం మొదటి సింగిల్‌ ‘సంజాలి..’ను ఆదివారం విడుదల చేశారు. ‘నిను చూసి ఎన్నెలంత అలిగెల్లి పోదా ఇల్లా..’ అంటూ మొదలయ్యే ఈ ‘సంజాలి’ పాట చక్కని సాహిత్యంతో, మధురమైన శ్యామ్‌ సి.ఎస్‌. సంగీతంతో రూపొందింది.

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here