గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన జవానులు ఎప్పటికీ మన గుండెల్లోనే నిలిచిపోతారు : మహేష్ బాబు

0
454
Mahesh Babu respond on attack on indian army

నిన్న లడ‌క్‌లోని గాల్వన్ వ్యాలీ లోయ ప్రాంతంలో భార‌త్‌- చైనా ఆర్మీ మ‌ధ్య తలెత్తిన ఘ‌ర్ష‌ణ‌లు హింసాత్మ‌కంగా మారగా, ఈ ఘ‌ర్ష‌ణ‌లో భార‌త సైనికుల్లో కొందరు గాయాలపాలవ్వగా మరికొందరు మ‌ర‌ణించారు. దేశాన్ని కాపాడే క్ర‌మంలో గాల్వ‌న్ లోయ‌లో ప్రాణ త్యాగం దేసిన భార‌త సైనికుల‌కు సెల్యూట్ చేస్తూ, అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియచేస్తూ పలువురు ప్రజలు, ప్రముఖులు మరణించిన వీరజవానులకు వారి కుటుంబాలకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో అశువులు బాసిన వీరజవానులు ఎప్పటికీ మన అందరి గుండెల్లో నిలిచిపోతారని, దేశం కోసం వారు చేసిన ఈ త్యాగం ఎంతో గొప్పదని, అలానే వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ని తెలియచేస్తూ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది…..!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here