సూపర్‌స్టార్‌ మహేష్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ భారీ చిత్రం

0
304

‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌).. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఓ భారీ చిత్రాన్ని(#mahesh26) ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. 2019 లో విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here